శశిశ్రీ కథల సమీక్ష

ప్రచురితమయ్యే ప్రతి పుస్తకమూ సాహిత్యానికో కానుక.
ప్రతి సిరాబొట్టూ కానేరదు వెయ్యి మెదళ్ల కదలిక.
అది పాఠకుల్లో కలిగించే కదలికే దాని విలువకో సూచిక.

“ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం, గమ్యస్థానం కూడా సమాజమే” అని నమ్మే శశిశ్రీ. తొలి కథాసంపుటి దహేజ్. ప్రధానంగా ముస్లిం జీవితాలను చిత్రించిన ఈ సంపుటిపై సమీక్షను, ఆ సంపుటిలోనించి అలికిడి అనే కథను పొద్దులో చదవండి.