Archive for the 'మృతజీవులు' Category

నేటి రచనలు

మృతజీవులు ఇరవయ్యో భాగం, లలిత రాసిన తెలుగు - పిల్లలు వ్యాసం సమర్పిస్తున్నాం. వీటితో పాటు చిరుప్రాయంలోనే రచనలు చేస్తున్న కొవ్వలి శ్రావ్యవరాళి రాసిన అనువాద కథ, పిల్లీ, కుక్కల మధ్య వైరం ఎలా వచ్చింది?ని కూడా ప్రచురించాం.

మృతజీవులు

చనిపోయిన జీతగాళ్ళను కొనుక్కోడానికి దేశాటనం చేస్తున్నాడు ఈ నవల్లో హీరో!

నికొలాయ్ గోగోల్ రష్యనులో రాసిన మ్యోర్తవ్యే దూషి నవలకు కొడవటిగంటి కుటుంబరావు మృతజీవులు పేరిట తెలుగులోకి అనువదించారు.

వాక్యం సగంలో ముగిసిన ఈ నవల అనువాదాన్ని పొద్దు సీరియల్‌గా ప్రచురిస్తోంది. పదిహేనో భాగాన్ని చదవండి.